Thursday, June 16, 2016

మన మంచినీళ్ళల్లో మన పంచదార కలిపి

కోకోకోలా జాక్ పాట్

విశాఖ జిల్లా కృష్ణంపాలెంలో నాన్‌ ఆల్కహాలిక్‌ బేవరేజెస్‌ ప్లాంట్‌ స్థాపన కోసం హిందుస్థాన్‌ కోకా కోలా బేవరేజెస్‌కు 100 ఎకరాల భూమిని కేటాయిస్తూ పరిశ్రమల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థ మూడు విడతల్లో రూ.1375 కోట్ల పెట్టుబడితో నాన్‌ ఆల్కహాలిక్‌ బేవరేజెస్‌ ప్లాంట్‌ను స్థాపించనుంది. అనంతపురం జిల్లా గుడిపల్లిలో ఏరోస్పేస్‌- డిఫెన్స్‌ క్లస్టర్‌ ఏర్పాటు కోసం ఎస్సెల్‌ డిఫెన్స్‌ సొల్యూషన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు 95 ఎకరాల భూమి కేటాయించింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వెలంపాడులో వెట్రిఫైడ్‌ యూనిట్‌ స్థాపన కోసం సుధా సిరమిక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు 70 ఎకరాలకు కేటాయిస్తూ పరిశ్రమల శాఖ ఉత్తర్వులిచ్చింది.

No comments:

Post a Comment