Friday, December 2, 2016

ఇక కాపుల సత్తా చూపిస్తాం

నాలుగంచెల ఉద్యమం; ముద్రగడ


ఏపీలోని 13 జిల్లాల కాపు ఐకాస నేతలతో మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం సమావేశమయ్యారు. కాపు జాతికోసం నాలుగు అంచెల ఉద్యమం చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈనెల 18న నల్ల రిబ్బన్లు, కంచం, గరిటతో ఆందోళన, ఈ నెల 30న ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు ఇస్తామని తెలిపారు. జనవరి 9న కొవ్వొత్తుల ప్రదర్శన, జనవరి 25న రావులపాలెం నుంచి అంతర్వేది వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. పాదయాత్రకు పోలీసు అనుమతి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

No comments:

Post a Comment