Friday, September 9, 2016

గోరటి వెంకన్నకు కాళోజీ పురస్కారం



హైదరాబాద్‌ రవీంధ్రభారతిలో ప్రజాకవి కాళొజీ జయంతి వేడుకల  సందర్భంగా ప్రజాకవి గోరటి వెంకన్నకు కాళొజీ పురస్కారం ప్రదానం చేశారు. తెలంగాణా సభాపతి మధుసూదనాచారి, మంత్రులు కడియం శ్రీహరి, ఈటల రాజేందర్‌, నాయిని నర్సింహారెడ్డి సాంస్కృతిక మండలి ఛైర్మన్‌ రసమయి బాలకృష్ణ, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్‌, నారదాసు లక్ష్మణ్‌రావు, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొని కాళొజీ సేవలను కొనియాడారు. సభాపతి మధుసూదనాచారి మాట్లాడుతూ... తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక కాళొజీ అని వివరించారు. కాళొజీ పేరటి ఏర్పాటు చేసిన అవార్డును గోరటి వెంకన్నకు ప్రదానం చేయడం అభినందనీయమన్నారు.

No comments:

Post a Comment