Saturday, September 10, 2016

హైద్రాబాద్ అసెంబ్లీలో ఇవే చివరి సమావేశాలు; సియం బాబు



ఏపీ శాసనమండలిలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ అంశాలపై ప్రసంగించారు. హైదరాబాద్‌లో ఇవే చివరి సమావేశాలు అనుకుంటున్నా.. అత్యవసరమైతే తప్ప లేకపోతే అమరావతిలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ అసెంబ్లీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1980లో తొలిసారిగా శాసనమండలికి వచ్చానని, నాటి అనుభవాలను నెమరేసుకున్నారు. 38 ఏళ్లలో చాలా సమస్యలు పరిష్కరించగలిగామన్నారు. 

No comments:

Post a Comment