Saturday, May 14, 2016

గుంటూరులో సెల్లార్ దుర్ఘటన- విరిగిపడ్డ మట్టి పెళ్ళలు

గుంటూరులో సెల్లార్ దుర్ఘటన- విరిగిపడ్డ మట్టి పెళ్ళలు-ఏడుగురు మృతి


గుంటూరులోని హరిహరమహల్ సమీపంలోని నిర్మాణంలో ఉన్న కమర్షియల్ కాంప్లెక్సు సెల్లార్ తవ్వకంలో అపసృతి చోటుచేసుకుంది. సెల్లార్ మట్టిపెళ్ళలు విరిగిపడటంతో ప్రమాదం చోటుచేసుకుంది.శిధిలాల క్రిందపడి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.పోలీసులు, ఎన్డిఆర్ ఎఫ్ టీం మూడుగంటలు శ్రమించి ఏడు మృతదేహలను వెలికితీశారు. 
.కార్మికులంతా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడుకు చెందినవారు. బాదితకుటుంబాలను అన్ని విధాలుగా అదుకుంటామని ఉప ముఖ్యమంత్రి రాజెప్ప అన్నారు. మృతులు ఒక్కో కుటుంబానికి 20లక్షల పరిహారం అందజేశారు.

No comments:

Post a Comment