Saturday, November 26, 2016

వెంకన్న సన్నిధిలో దత్తన్న

స్వామి సన్నిధిలో కేంద్రమంత్రి దత్తాత్రేయ

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని కేంద్రమంత్రి , తెలంగాణా బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

No comments:

Post a Comment