Thursday, October 27, 2016

గుంటూరు జిల్లాలో దారుణం; ఇద్దరు మహిళల దారుహత్య

అస్ధి వివాదాల నేపధ్యంలో బాపట్లలో ఇద్దరు మహిళల హత్య


బాపట్ల నరాలశెట్టివారిపాలెంలో ఇద్దరు మహిళలు దారుణహత్యకు గురయ్యారు. ఈ హత్యలకు ఆస్తి వివాదాలే కారణమని తెలుస్తోంది. మృతులు నాగమణి అమె కూతురు సాయిలక్ష్మి అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇదిలా వుంటే తల్లి మృతితో ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు.

No comments:

Post a Comment